ఏపీ పంచాయితీరాజ్ చట్టంపై మరోమారు ఆర్డినెన్సు జారీ

అమరావతి: పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు తీసుకువస్తు ఇచ్చిన ఆర్డినెన్సు కాలపరిమితి ముగిసిపోవటంతో మరోమారు ఆర్డినెన్సు జారీ చేసిన ప్రభుత్వం

- ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటంతో మళ్లీ ఆర్డినెన్సు జారీ

- స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పై గతంలో తీసుకువచ్చిన అర్డినెన్సుకు ముగిసిన కాలపరిమమితి

- ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు , సర్పంచ్ లు ఎన్నికల ప్రక్రియ వ్యవధిని 13 నుంచి 15 రోజులను కుదిస్తూ గతంలో ఆర్డినెన్సు జారీ

- స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్ధులపై అనర్హతా వేటు వేసేలా ఆర్డినెన్సు

Show Full Article
Print Article
Next Story
More Stories