ప్లాస్మా పై ప్రజల్లో చైతన్యం పెరగాలి.

నెల్లూరు:

- వెంకటగిరి లో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆకస్మిక పర్యటన.

-  కోవిడ్ ప్రభావం పై అధికారులు, వాలంటీర్ లతో సమావేశం.

- కారోనా కట్టడికోసం అందరూ జాగ్రత్తలు పాటించాలి.

-  ప్లాస్మా పై ప్రజల్లో చైతన్యం పెరగాలి.

-  ప్లాస్మా  చేసినవారికి ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకాలు

-  ప్లాస్మా దానంతో సత్వరం కరోనా బాధితులు కోలుకుంటారు..జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories