జిల్లాలో ప్రారంభమైన విద్యావారధి వాహనం..

శ్రీకాకుళం జిల్లా:

- ఎటువంటి సాంకేతిక సదుపాయం లేని విద్యార్థులకు ఎల్.ఈ.డి పై పాఠాల బోధన..

- గిరిజన, షెడ్యూల్డ్, మత్స్యకార, తీర ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రాధాన్యం..

- ఈ వాహనం ద్వారా విద్యార్థులకు బోధన అందుబాటులోకి తెచ్చిన అధికారులు..

- వయస్సు బట్టి పాఠాలు, వీడియోలు, కథలు, ప్రసాలు బోధించనున్న ఉపాద్యాయులు..

Show Full Article
Print Article
Next Story
More Stories