తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసిపి ఎమ్మెల్యే రోజా..

HMTV
By HMTV
Published on: 2020-08-03 05:27:19

తిరుమల :

రక్తం పంచుకు పుట్టకపోయినా, రాఖీ కట్డకపోయినా రాష్ట్రంలోని ఆడపడచులకు జగన్ మోహన్ రెడ్డి అన్నగా అండగా నిలుస్తున్నారు..

ఆడపిల్లల ఇబ్బందులను గుర్తించి ఈ రక్షాబంధన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు..

మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్ గారికే దక్కుతుంది..

వికేంద్రికరణతో రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు..

దోచుకున్న డబ్బు, ఆస్తులు పోతున్నాయని చంద్రబాబు ఏడిస్తే అర్థముంది, ఇతర పార్టీలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు..

దుర్మార్గమైన రాజకీయాలు చేయాలని చూస్తే ఉన్న 23 మంది కూడా జీరోకు వస్తారు..

అమరావతి మాత్రమే రాజదానిగా ఉండాలన్న సెంటిమెంట్ ఉందన్న నమ్మకం ఉంటే టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలు వెళ్ళి నిరూపించండి..

HMTV

HMTV

Next Story