శానిటైజర్ తాగి ముగ్గురు మృతి...

HMTV
By HMTV
Published on: 2020-08-03 05:09:59

కడప :

కడప జిలలా పెండ్లిమర్రి లో విషాదం...

శానిటైజర్ తాగి ముగ్గురు మృతి...

మృతులు ఓబులేసు, భీమయ్య, చెన్నకేశవులుగా గుర్తింపు....

శానిటైజర్ వ్యవహారం బయటకు రాకుండా రహస్యంగా ఉంచిన బంధువులు ...

చెన్నకేశవులు నిన్న మృతి చెందడంతొ సమాచారం బయటకు రానివ్వకుండా ఖననం చేసిన బంధువులు...

ఓ వ్యక్తి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ..

మరో వ్యక్తి ఆయన ఇంట్లోనే మృతి చెందగా... పోస్టు మార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు....

ఘటన పై విచారణ చేపట్టిన పెండ్లిమర్రి పోలీసులు...

HMTV

HMTV

Next Story