మాణిక్యాలరావుకు బీజేపీ నేతల నివాళి

గుంటూరు: బిజేపి ఆఫీస్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన బిజేపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ, యడ్లపాటి రఘునాధ బాబు, మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, రావెల ,

- మాణిక్యాలరావు 9 వఏటనే సంఘ్ కార్యక్రమాలలో పాల్గోనేవాడు.

- పశ్చిమ గోదావరి జిల్లాలో బిజేపి అభివృద్ధి కి కృషి చేశారు.

- తాడేపల్లిగూడెం బిజేపి అభ్యర్దిగా గెలుపొంది మంత్రిగా పని చేశారు.

- పార్టీ ఏ పని అప్పగించిన చిత్త లు తో నిర్వహించేవారు. 

- మాణిక్యాలరావు లాంటి నిబద్దత కల వ్యక్తిని ఏపి బిజేపి కోల్పోయింది.

- మాణిక్యాలరావు కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం...

Show Full Article
Print Article
Next Story
More Stories