మాణిక్యాలరావు మ‌ర‌ణం త్రీవంగా క‌లిచివేసింది; ముద్రగడ పద్మనాభం

HMTV
By HMTV
Published on: 2020-08-02 07:25:35

తూర్పుగోదావరి: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అకాల మరణం నా మనసుని కలిచివేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం

కరోనా వలన స్వయంగా ఆయన చివరి చూపు చూడలేక పోయాననే బాధ బాధిస్తుంది. 

మాణిక్యాలరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.


HMTV

HMTV

Next Story