పింగళి వెంకయ్య చరితార్ధుడు: చంద్రబాబు

HMTV
By HMTV
Published on: 2020-08-02 07:16:19

అమరావతి:జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి, జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడు.

దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవలు అందించిన పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

-  టీడీపీ అధినేత చంద్రబాబు 


HMTV

HMTV

Next Story