షిప్ యార్డ్ ఘటనపై ద‌ర్యాప్తు వేగవంతం ..

HMTV
By HMTV
Published on: 2020-08-02 06:02:44

విశాఖ: ఇంజనీరింగ్ సాకేంతిక నిపుణులతో రెండు కమీటీలు వేసిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

11 మంది మృతుల ను గర్తించి కుటుంబ సభ్యులు కు సమాచారం ఇచ్చిన అధికారులు..

నేటి మధ్యాహ్నం ఘటనా స్థలం ను సందర్శించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్...

మృతులకు ఎక్ష్ గ్రేషీయా ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా కార్మిక సంఘాలు 

HMTV

HMTV

Next Story