బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటి ప్రకటన

-23 మందితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని ప్రకటించిన బండి సంజయ్‌.

8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో కమిటి

కమిటిలో నలుగురు ప్రధాన కార్యదర్శులు

బీజేపీ రాష్ట్ర కమిటిలో ఆరుగురు మహిళలకు చోటు

ఉపాధ్యక్షులు: విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు,యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌,యెన్నం,శ్రీనివాస్‌రెడ్డి,మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి

ప్రధాన కార్యదర్శులు: ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు

కార్యదర్శులు: రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి

అధికార ప్రతినిధులు: కృష్ణ సాగర్ రావు, రజిని కుమారి, రాకేష్ రెడ్డి.

ట్రెజరర్‌: బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌)

ఆఫీస్‌ సెక్రటరీ: ఉమా శంకర్‌

Show Full Article
Print Article
Next Story
More Stories