కంచిలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం జిల్లా

- ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న స్కార్పియో కారు

- ముగ్గురు మృతి

- మృతులు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ వాసులుగా గుర్తింపు

- విశాఖ షిప్ యార్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు కోసం వెళుతుండగా ఘటన

Show Full Article
Print Article
Next Story
More Stories