ధర్మవరంలో విషాదం

HMTV
By HMTV
Published on: 2020-08-02 04:05:03

అనంతపురం:

- భవనంపై నుంచి దూకి ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

- దంపతులు ఫణిరాజ్(42), శిరీష(40)

- కరోనా తో భార్యభర్తల మధ్య విభేదాలు

- వారం రోజుల కిందట కరోనా తో ఫణిరాజ్ తల్లి మృతి

- విబేధాలతో ఆత్మహత్య కు పాల్పడ్డ దంపతులు

HMTV

HMTV

Next Story