సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ..జీవో జారీ!

అమరావతి:

- ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటం తో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు

- సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు

- సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రభుత్వం

- ఏఎంఆర్డీఏ కు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడు గా 11 మంది అధికారులు సభ్యులు గా పాలక కమిటీ ఏర్పాటు

- కమిటి లో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి

    - ఏ ఎంఆర్డీఏ కమిషనర్,

    - గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్

    - డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ లు సభ్యులు గా కమిటీ

- ఏ ఎంఆర్డీఏ కు కమిషనర్ గా లక్ష్మీ నరసింహం ను నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ

Show Full Article
Print Article
Next Story
More Stories