తాడేపల్లిగూడెం చేరుకున్న మాజీ మంత్రి మాణిక్యాలరావు పార్థివదేహం..

- తాడేపల్లిగూడెం చేరుకున్న మాజీ మంత్రి మాణిక్యాలరావు పార్థివదేహం..

- మరికాసేపట్లో మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

- తాడేపల్లిగూడెం లో మామిడితోటలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు

- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల ఏర్పాట్లు చేసిన ఏలూరు ఆర్డీఓ, కొవ్వూరు డీఎస్పీ

- కుటుంబ సభ్యుల సమక్షంలో పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతి

Show Full Article
Print Article
Next Story
More Stories