విశాఖ రాజధాని పై భద్రత అంశాలకు సంబంధించి కమిటీ

HMTV
By HMTV
Published on: 2020-08-01 06:16:00

- నగర పోలిస్ కమీషనర్ తో పాటు 8 మంది సభ్యులను నియమించిన డీజీపీ గౌతమ్ సావంగ్

- ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఇతర మంత్రులూ అధికారుల భధ్రతా అంశాల పై నివేదిక కోరిన డీజీపీ

- ఇప్పటికే విశాఖలో రెండు పర్యాయాలు పర్యటన చేసిన డీజీపీ

- దీంతో రాజధాని ప్రక్రియ కు విశాఖ లో తొలి అడుగు.

HMTV

HMTV

Next Story