ఏపీ మూడు రాజధానుల బిల్లు ఆమోదం పై డిప్యూటీ సీఎం హర్షం

కడప : మూడు రాజధానుల బిల్లు ఆమోదం, సిఅర్ డిఎ రద్దుపై డిప్యూటి సిఎం అంజాద్ భాషా గారు హర్షం...

- అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, పాలన వికేంద్రీకరణ...

- ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించిన మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ గారు ఆమోదించడం శుభపరిణామం...

- అమరావతి రైతులు నష్టపోకుండా అభివృద్ధి చేసేందుకు సిఎం వైఎస్ జగన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు...

- భవిష్యత్తులో రాష్ట్రంలో అసమానతలు, భేదాభిప్రాయాలకు అవకాశం లేకుండా సమగ్రాభివృద్ధి

Show Full Article
Print Article
Next Story
More Stories