బక్రీద్ ప్రార్ధనలకు మార్గదర్శకాలను విడుదల

-బక్రీద్ ప్రార్ధనలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఏపీ వక్ఫ్ బోర్డు ఆదేశాలు

- మసీదులు, ప్రార్ధనాస్ధలాల్లో 50-60 మంది వరకు మాత్రమే ప్రార్ధనలు చేసేందుకు అనుమతి

- ప్రార్ధనాల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.

- కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా... ప్రార్ధనల కోసం వచ్చే ప్రతిఒక్కరు వారికవసరమైన ప్రార్ధనా సామాగ్రిని వారే తెచ్చుకోవాలి.

- మసీదు నిర్వాహక కమిటీలు ప్రార్ధనలకు వచ్చే వారికి సరిపడా సానిటైజర్లు ఏర్పాటు చేయాలి.

- దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న చిన్నారుల,వృద్ధులను సామూహిక ప్రార్ధనలకు బదులుగా ఇంటివద్దే ప్రార్ధనలు చేసుకోవాలని సూచన.

- ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ డిఫార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ ఇలియాజ్ రిజ్వీ.


Show Full Article
Print Article
Next Story
More Stories