శానిటైజర్ తాగిన భిక్షాటకులు

HMTV
By HMTV
Published on: 2020-07-31 02:01:55

ప్రకాశం జిల్లా ,

- కురిచేడు ఎంపిడిఓ కార్యాలయం సమీపంలో శానిటైజర్ తాగిన ఇద్దరు భిక్షాటకులు.

- ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం.

- సమీపంలోని వైద్యశాలకు తరలింపు.

- మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజు నీటిలో శానిటైజర్ కలుపుకొని తాగీన బిక్షాటకులు.

- ఈరోజు మెతాదు ఎక్కువగా కలుపుకొని తాగడంతో చోటుచేసుకున్న సంఘటన.

HMTV

HMTV

Next Story