గుంటూరు జీజీహెచ్ లో కరోనా రోగి ఆచూకీ లభ్యం

గుంటూరు : తన భర్త కనిపించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన తెనాలి కి చెందిన వెంకాయమ్మ

- వెంకాయమ్మ భర్త జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తింపు

- మార్చురీలో భర్త మృతదేహాన్ని చూసి ధృవీకరించిన వెంకాయమ్మ

- 12 రోజులు గా తన భర్త ఆచూకి లేదని కోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు.

- మీడియా లో కధనాలు, కోర్టును ఆశ్రయించడంతో చనిపోయినట్లు నిర్దారించిన జిజిహెచ్ సిబ్బంది.

Show Full Article
Print Article
Next Story
More Stories