నేడు మల్లారం గ్రామానికి బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం

HMTV
By HMTV
Published on: 2020-07-29 04:35:57

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

- నేడు మల్లారం గ్రామానికి బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం రాక.

- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే రాజసింగ్, ఎమ్మెల్సీ రాంచంధర్ రావు, మాజీ ఎంపీ వివేక్, చింత సాంబమూర్తి లు రానున్నారు.

- గ్రామంలో దళిత యువకుడు రాజబాబును టిఆర్ ఎస్ నేతలు హత్య చేయడంపై బీజేపీ బృందం నిజానిర్దన చేసి గవర్నర్ కు నివేదిక ఇవ్వనున్నారు

HMTV

HMTV

Next Story