రామడుగు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బాతో యువకులు

కరీంనగర్ జిల్లా:

👉 రామడుగు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బాతో బైఠాయించిన ఇద్దరు యువకులు ...

👉 తమ తాతకు సంబంధించిన భూమిని మరొకరిపై పట్టా చేయించారని ఆవేదన

👉రామడుగు లోని 13/డి ,13/ఇ, 13/ఎఫ్ ,13/జి,13/ఇ పదిహేను గుంటల భూమిని అక్రమ పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన యువ రైతులు...

👉ఎమ్మార్వో కోమల్ రెడ్డి ఎంత చెప్పిన వినని పర్శరాం, మహేష్ లు...

👉 పరశురామ్ మహేష్ లను చివరకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు

Show Full Article
Print Article
Next Story
More Stories