వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యెక పూజలు

విజయవాడ

- ఈ నెల 31న శ్రావణ మాసం  2 వ శుక్రవారము పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు

- దుర్గమ్మ వరలక్ష్మి దేవి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

- ప్రతీ ఏడాది నిర్వహించు సామూహిక వరలక్ష్మీ వ్రతములు, ఉచిత సామూహిక ఆర్జిత సేవలను రద్దు.

- భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంలో  అమ్మవారికి 8-00 గా.లకు దేవస్థానం వారిచే జరిపించు వరలక్ష్మీ వ్రతము నిర్వహించనున్నారు.

- వ్రతములో పరోక్షముగా గోత్రనామములతో జరిపించుకోవడం కోసం ఏర్పాట్లు 

Show Full Article
Print Article
Next Story
More Stories