బాలానగర్‌లోని ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

- బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.

- ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి.

- ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి.

- ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories