పేకాట శిభిరంపై పోలీసులు దాడి

జగ్గంపేట: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ పొలాల్లో ఆడుతున్న పేకాట శిభిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కాట్రావులపల్లి గ్రామంలోని తోటల్లో పేకాట ఆడుతున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని 4 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 వేల ముప్పై రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు జగ్గంపేట ఎస్ ఐ రామకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories