కృష్ణదేవిపేటలో వ్యాపారులంతా స్వచ్ఛందంగా లాక్​ డౌన్

గొలుగొండ: మండంలం కృష్ణదేవిపేటలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి వ్యాపారులంతా స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ఈ మేరకు గత రెండు రోజులుగా దీన్ని పటిష్టంగా అమలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే తమ దుకాణాలను తెరచి ఉంచారు.


Show Full Article
Print Article
Next Story
More Stories