కృష్ణదేవిపేటలో వ్యాపారులంతా స్వచ్ఛందంగా లాక్​ డౌన్

HMTV
By HMTV
Published on: 2020-07-26 04:15:30

గొలుగొండ: మండంలం కృష్ణదేవిపేటలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి వ్యాపారులంతా స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ఈ మేరకు గత రెండు రోజులుగా దీన్ని పటిష్టంగా అమలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే తమ దుకాణాలను తెరచి ఉంచారు.


HMTV

HMTV

Next Story