శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద నీటి ప్రవాహం

- ఎగువన కురుస్తున్న వర్షాలతోశ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది.

- ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 95,279 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,253 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

- జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 853.20 అడుగులకు చేరింది.

- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 87.2476 టీఎంసీలుగా ఉంది.

- వరద నీటి ప్రవాహం నేపథ్యంలో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories