కషాయం తాగండి.. కరోనాను జయించండి

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కషాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories