తెనాలి ఆస్పత్రిలో నర్సుల ఆందోళన

- గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన. మాస్క్ లు, గ్లౌస్లు, పీపీఈ కిట్లు సరిపడినంత అందటం లేదంటూ ఆగ్రహం.

- ఆసుపత్రి ఎదుట నుర్సుల నిరసన.

- మౌలికసదుపాయాలు కల్పంచాలంటూ డిమాండ్.

- ఫ్రంట్ లైన్ వారిఎర్స్ ను ఎవరూ పట్టించ్చుకోవటం లేదని.. ఏదైనా జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు దిక్కెవరు అంటూ కన్నీరు పెట్టినంత పనిచేసారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories