పదిరోజుల్లో రైతులందరికీ పాసుపుస్తకాలు..
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల సర్పంచులు వెంకట్రాంరెడ్డి, చంద్రశేఖర్లతో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.
Next Story



