అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉరవకొండ: పట్టణ సమీపంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఉరవకొండ పోలీసులు పట్టుకున్నారు.

- ఎన్.హెచ్ 42 అనంతపురం - బళ్లారి రహదారిలో వాహనాలు తనిఖీలో భాగంగా ఓ వ్యక్తి అక్రమంగా 382 టెట్రా కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని ఉరవకొండ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

- మద్యం ప్యాకెట్లు విలులు దాదాపు రూ.16,170 ఉంటుందని తెలిపారు.

- నింబగల్లు గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories