తూర్పుగోదావరిలో పూర్తి కర్ఫ్యూ

- తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుంది.

- రొజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

- కరోనా కేసులు పెరగటం తో జిల్లా కలెక్టర్ మురళిదర్ రెడ్డి ఆదేశాలతో ఆంక్షలు మరింత కఠినతరం చేసారు.

- ఉదయం 11 గం. నుండి మరుసటి రోజు ఉదయం 6 గం. వరకు ప్రజలు భయట తిరగటాన్ని నిషేదించారు.

- ఆంక్షలను ఉల్లంగిస్తున్న వారిపై పోలీసులు ఫైన్లు విడుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories