వరదల్లో తూర్పు గోదావరి జిల్లా లోతట్టు ప్రాంతాలు

- తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది.

- రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.

- లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

- ఆదిమ్మ దిబ్బ, కంబాల చెరువు, హై టెక్ బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్, రోడ్లు వర్షంతో నీట మునిగాయి.

- పరిసర ప్రాంతాలలోనే పంట పొలాలు ముంపున పడ్డాయి. 

Show Full Article
Print Article
Next Story
More Stories