తెలంగాణలోపాఠ్య పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధం

- కరోనా కారణగా విద్య సంవత్సరం ప్రారంభమే కాలేదు.. కనీ ప్రైవేట్ స్కూల్స్ అన్ లైన్ క్లాసు లతో దూసుకుపొతున్నయి.

- ఇక ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు వెనకబడి పోతున్నారన్న ఆలోచనతో తెలంగాణ విద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

- క్లాసుల సంగతి తరువాత చూడడం ముందుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేద్దామని నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయమే వివాదాస్పదం అవుతుంది. 

Show Full Article
Print Article
Next Story
More Stories