ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారానే రాజధాని ఏర్పాటు: యనమల

- అమరావతికి నాడు రాష్ట్రపతి అనుమతి తెసుకున్నారా అనడం హాస్యాస్పదం.

- రాష్ట్రపతి సంతకం ద్వారానే ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం వచ్చింది.

- రాజధాని గుర్తింపునకు కేంద్రం నిపుణుల కమిటీ ని నియమించింది.

- నిపుణుల కమిటీ సిఫారస్సుతోనే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయటం జరగడం

- రాజధాని తరలించాలంటే రాష్ట్రపతి సంతకం, కేంద్రం అనుమతి తప్పనిసరి.

- ప్రజలను తప్పుదారి పట్టించేలా సలహాదారు వ్యాక్యాలు.

- ఏపీ రాజధాని కేంద్ర చట్టంతో ముడి పడి ఉన్న అంశం.

- కేంద్ర చట్టాన్ని ఉల్లంగించి రాష్ట్రం తెచ్చే చట్టానికి రాష్ట్రపతి సంతకం అవసరం.

- శాసనమండలి సెలెక్ట్ కమిటీ వద్ద రాజధాని అంశం పెండింగ్ ఉంది. 


Show Full Article
Print Article
Next Story
More Stories