వినియోగదారులకు ఏపీ షాక్..

కరోనా పుణ్యమాని పనుల్లేక అల్లాడుతున్న మద్యతరగతి ప్రజలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆదాయం పేరు చెప్పి, తీసుకున్న ఈ నిర్ణయంతో మద్య తరగతి ప్రజలకు అదనపు భారం పడుతుంది. ఇటీవల కాలంలో సాధారణ మధ్యతరగతి వారంతా ఎక్కడికి వెళ్లాలన్నా చిన్నపాటి మోటార్ సైకిల్ ను వినియోగిస్తున్నారు.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories