మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ వాయిదా ..

- జూలై 23 న వాయిదా వేస్తూ కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు ఆదేశాలు జారీ చేశారు..

- ఈరోజు జరగవలసిన బెయిల్ పిటిషన్ వాదప్రతివాదనలు పై మొక భాస్కరరావు తరఫున వారి కుటుంబ సభ్యులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రామకృష్ణ వాదనకు అభ్యంతరం తెలియపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి DGP కి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు..

- కొల్లు మంత్రిగా ఉండగా కృష్ణా జిల్లా కోర్టు పి.పి.ని నియమించారు కాబట్టి వారికి న్యాయం జరగదని పి.పిని మార్చాలని మెమో దాఖలు చేశారు...

- అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కూడా ఈ కేసులో తనని తప్పించాలని కూడా మెమో దాఖలు చేశారు..

- వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించాల్సి ఉన్నందువలన కేసును 23కి వాయిదా వేశారు..

Show Full Article
Print Article
Next Story
More Stories