డాలర్ శేషాధ్రికి కరోనా సోకిందంటూ ట్వీట్

- డాలర్ శేషాధ్రికి కరోనా సోకిందంటూ ట్వీట్ ... వ్యక్తిపై కేసు నమోదు

- తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్లు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది.

- తన ఆరోగ్యంపై బద్రి అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ... తితిదే ఉన్నతాధికారులకు డాలర్‌ శేషాద్రి ఫిర్యాదు చేశారు.

- డాలర్‌ శేషాద్రి ఫిర్యాదును పరిశీలించిన తితిదే ఉన్నతాధికారులు.. విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories