గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

- కడప జిల్లా రాయచోటి కి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం పేరు ఖరారు

- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజు పేరు ఖరారు

- ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్

- ఇరువురినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్ ను కోరిన ప్రభుత్వం

Show Full Article
Print Article
Next Story
More Stories