గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

HMTV
By HMTV
Published on: 2020-07-20 10:56:49

- కడప జిల్లా రాయచోటి కి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం పేరు ఖరారు

- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజు పేరు ఖరారు

- ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్

- ఇరువురినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్ ను కోరిన ప్రభుత్వం

HMTV

HMTV

Next Story