బీసీ కార్పొరేషన్‌పై ఏపీ సీఎం జగన్ సమావేశం

HMTV
By HMTV
Published on: 2020-07-20 05:05:36

- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ సమావేశం కానున్నారు.

- ఉదయం 11 గంటలకు బీసీ కార్పొరేషన్‌పై అధికారులతో సమావేశమై చర్చించనున్నారు.

- మధ్యాహ్నం అముల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొనే అంశం పై చెర్చించనున్నారు.

- పూర్తి వివరాలు


HMTV

HMTV

Next Story