నిర్మానుష్యంగా కనిపించిన తుని ప్రధాన రహదారులు

HMTV
By HMTV
Published on: 2020-07-20 02:42:50

తుని : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నిర్వహించిన కర్ఫ్యూ కారణంగా తుని పట్టణ ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి. ప్రజలే ప్రస్తుతం ఉన్న పరిస్థితి రీత్యా స్వచ్ఛందంగా నివాసాల్లో ఉంటూ కలిపి పూర్తి మద్దతు తెలిపారు. ప్రధాన సెంటర్ అయిన గొల్ల అప్పారావు సెంటర్ తో పాటు రామ థియేటర్ మసీద్ సెంటర్ బాలికోన్నత పాఠశాల సెంటర్ ఇలా ప్రధాన రహదారులన్ని అత్యంత నిర్మానుష్యంగా కనిపించాయి.




HMTV

HMTV

Next Story