రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం తృటిలో తప్పిన పెనుప్రమాదం...

చిత్తూరు జిల్లా: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం తృటిలో తప్పిన పెనుప్రమాదం.

- బెంగళూరు నుండి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కు ఉదయం 8:30 నిమిషాలకు రావలసిన ఇండిగో విమానం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాకుండా బెంగళూరుకు వెళ్ళింది.

- వివరాల్లోకి వెళ్తే.. విమానం ల్యాండ్ కావలసిన రన్వే పై ఫైరింజన్ బోల్తా పడడంతో పైలెట్ విమానమును రన్వే పై ల్యాండ్ చేయకుండా విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories