కరోనాకు మరో జర్నలిస్ట్ బలి

- కరోనా తో తిరుపతి పద్మావతికోవిడ్ ఆసుపత్రిలో చనిపోయిన కెప్టెన్ టీవీ రిపోర్టర్ జే.సుబ్రమణి

- గత పదేళ్లుగా తిరుమల కొండపై వివిధ తమిళ టీవీ ఛానెళ్లకు రిపోర్టర్ గా పని చేసిన మణి..

- నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరిన మణి

- ఇప్పటివరకూ వారం రోజులలో కరోనాకు బలైన నలుగురు జర్నలిస్టులు

- ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పదిమంది..జర్నలిస్టులు

Show Full Article
Print Article
Next Story
More Stories