భక్తులు లేకుండా బోనాలు

- చివరి అంకానికి చేరిన ఆషాడ బోనాలు.

- పాతబస్తీ సింహవాహిని అమ్మవారికి బోనం.

- లాల్ దర్వాజా బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి.

- ఈ ఏడాది భక్తులు లేకుండానే బోనాలు. బోనాల పాటలు, పోతురాజుల విన్యాసాలు లేకుండానే బోనాలు ముగింపు.

- ఎప్పటి లాగే యధావిదిగా అమ్మవారి రంగం. రేపటి భావిష్యవానికి రంగం సిద్దం చేసిన అధికారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories