ఏపీలో మ్యూటేషన్ విధానం అమలు

HMTV
By HMTV
Published on: 2020-07-18 04:19:55

ఏ వ్యక్తి అయినా కొంత భూమి కొంటే దానికి సంబంధించిన హక్కు పత్రాలన్నీ ఎవరి ప్రమేయం లేకుండా తహశీల్దారు కార్యాలయం నుంచి నేరుగా అన్ని వెరిఫి కేషన్ ప్రక్రియలు పూర్తిచేసి, మీ భూమి వెబ్ పోర్టల్ నుండి ఈ పాస్ పుస్తకంతో పాటు పలు పత్రాలు పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కొత్తగా మ్యూటేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story