జిల్లాలో లక్ష టన్నుల ఇసుక నిల్వలు: జాయింట్ కలెక్టర్

HMTV
By HMTV
Published on: 2020-07-17 05:08:10

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం లక్ష టన్నుల ఇసుక నిల్వ ఉందని, దీన్ని రెండు లక్షల టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. గురువారం రాత్రి కమిషనర్ గోపాలకృష్ణ త్రివేదితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 30 ఇసుక రీచ్ ఏర్పాటు చేసి రోజుకు 3500 ఇసుక నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు.



HMTV

HMTV

Next Story