కరోనా తరుముతున్నా... కనికరించరా

- టీటీడీ అధికారుల తీరుపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహించిన గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.

- శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే 50మంది అర్చకుల్లో 15మంది కరోనా సోకింది.

- మరో 25 మంది అర్చకులకు కరోనా పరోక్ష ఫలితాలు రావాల్సి ఉంది.

- కేసులు పెరుగుతునప్పటికీ స్వామివారి దర్శనాలు నిలుపదలచేయకపోవడం దారుణమంటూ ట్విట్

- టీటీడీ ఈఓ, అదనపు ఈఓ వ్యవహారశైలి అర్చకులపై ఏమేరకు వ్యతిరేకత ఉందో దీన్నిబట్టి తెలుస్తోంది.

- తన ట్విట్టర్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ని ట్యాగ్ చేసిన రమణదీక్షితులు .

Show Full Article
Print Article
Next Story
More Stories