మరింత అందంగా కైలాసగిరి..

- విశాఖకు సుందర ప్రాంతంగా చెప్పుకుంటున్న కైలాసగిరిని మరింత సుందరంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది.

- ఇప్పటివరకు ఉన్నవాటితో పాటు 380 ఎకరాల్లో రూ.61.93 కోట్లతో పనులు పూర్తిచేసి కొత్తందాలతో కైలాసగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు.

- వీటిలో ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణం, 3డీ ప్లానిటోరియంతో పాటు అభివృద్ధి పనులను పర్యావరణహితంగా తీర్చదిద్దేందుకు శ్రీకారం చుట్టారు.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories