కరోనా విస్తరణ దృష్ట్యా పలు రూట్ల బస్ సర్వీసెస్ నిలుపుదల

HMTV
By HMTV
Published on: 2020-07-16 04:30:50

అనంతపురం : రాయదుర్గం లో రేపటి నుండి కరోనా మహమ్మారి విస్తరణ దృష్ట్యా పలు రూట్లలో బస్ సర్వీసెస్ రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ డిపో ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

- నిన్న ఒక్కరోజే 10 కరోనా కేసులు నమోదు కావటం, కరోనా మరణాలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

- కేవలం అనంతపురం రూటు మాత్రమే బస్ సర్వీసెస్ అందుబాటులో వుంటాయని రాయదుర్గం డీపో మానేజర్ తెలిపారు.



HMTV

HMTV

Next Story