రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు

- 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

- అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్‌

- వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్‌ అలీ ముర్తుజా రజీ

- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి

- ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌-అదర్‌ సిన్హా

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్-ఎల్‌ శర్మన్‌

- పాఠశాల విద్యా డైరెక్టర్‌-శ్రీదేవసేన

-హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌-వాకాటి కరుణ

- పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్‌ శ్రీనివాసరాజు

- సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్‌

- సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌-యోగితా రాణా

- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా కొనసాగింపు

- ఆదిలాబాద్‌ కలెక్టర్‌-సిక్తా పట్నాయక్‌

- పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్-భారతీ హోలీకేరి

- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఇ. శ్రీధర్‌

- కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి-రాణి కుముదిని దేవి

- తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు..

- పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత

Show Full Article
Print Article
Next Story
More Stories