గాంధీ భవన్ కు కరోనా ఎఫెక్ట్

- తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో కరోనా కాటు.

- కరోనా కంట్రోల్ రూమ్ లో

- నిత్యం పని చేస్తున్న పలువురు నాయకులకు సోకిన కరోనా వైరస్.

- ఇప్పటికే పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ కరోనా వైరస్ బారిన పడి మృతి.

- గాంధీభవన్ ను శానిటైజ్ చేస్తున్న జిహెచ్ఎంసి సిబ్బంది.

- వారం రోజుల పాటు గాంధీభవన్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన కార్యాలయ కార్యదర్శి.

- లాక్ డౌన్ సమయం లో ప్రెస్ మీట్లు, సహాయ కార్యక్రమాలతో బిజీ బిజీ గా మారిన గాంధీభవన్.

- ఇప్పటికే పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ,

- వి. హనుమంత రావు లు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories